వసుంధర రాజెకు ఢిల్లీ పిలుపు

ప్రతిపక్ష నాయకురాలిగా దిగిపోవాలని పార్టీ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను వసుంధర రాజె ధిక్కరిస్తూ వస్తున్నారు. పైగా రాజస్థాన్ శాసనసభ ఎదుట స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శాసనసభ్యులతో కలిసి ధర్నా చేశారు. బిజెపి పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇదంతా ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికే చేసినట్లు చెప్పుకుంటున్నప్పటికీ పార్టీ నాయకత్వానికి తనకు బలాన్ని తెలియజెప్పే ఉద్దేశంతోనే జరిగిందని భావిస్తున్నారు. దీనిపై పార్టీ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
More From
-
తమిళనాడులో NDA సీట్ల పంపకాల్లో బిగ్ ట్విస్ట్, లేలెస్ట్ సర్వే ఎఫెక్ట్ - ఎవరికెన్ని..!! -
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications