ముంబై దాడులు అగేవి: పాక్

భారత్ లోనే కాకుండా ఎక్కడైనా ఉగ్రవాద చర్యలకు పాల్పడడానికి తమ దేశాన్ని వాడుకోవడాన్ని తాము సహించబోమని ఆయన అన్నారు. భారత్ నుంచి తమకు తాజా నివేదిక అందిందని, అది పద్ధతుల పాటింపునకు పనికి వస్తుందా, లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని ఆయన అన్నారు. ముంబై దాడులపై పాకిస్తాన్ పారదర్శకంగా దర్యాప్తు నిర్వహిస్తోందని ఆయన చెప్పారు. ఐదుగురిని ఈ కేసులో అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. పాక్ నుంచి భారత్ పై ముంబై తరహా దాడులు జరిగే ప్రమాదం ఉందని భారత ప్రధాని మన్మోహన్ సింగ్ ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ అందుకు సంబంధించిన సమాచారాన్ని అందివ్వాలని తాము భారత్ ను కోరినట్లు ఆయన తెలిపారు.
More From
-
ఒక్క రోజులోనే 2.84 కోట్ల కేసులు పరిష్కారం.. జాతీయ లోక్ అదాలత్ రికార్డ్ !! -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
భారత్ వృద్ధికి రూ.2 లక్షల కోట్లు..కరణ్ అదానీ కీలక వ్యాఖ్యలు -
హోటల్ యజమానులకు గుడ్ న్యూస్.. సబ్సిడీలతో సర్కార్ బంపర్ ఆఫర్! -
దేశవ్యాప్తంగా 300 పాఠశాలలు, 30 ఆసుపత్రులు..భారీ స్థాయిలో అదానీ పెట్టుబడులు -
నాయకత్వాన్ని మలిచింది కుటుంబ విలువలే : కరణ్ అదానీ -
దేశవ్యాప్తంగా మహిళల ఆర్థిక సాధికారత.. స్వాభిమాన్ విస్తరణతో అదానీ ఫౌండేషన్ కొత్త మిషన్ -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే'












Click it and Unblock the Notifications