నలుగురిని కాల్చి చంపిన నక్సల్స్

Maoists
రాంచి: మావోయిస్టులుగా అనుమానిస్తున్నవారు బుందు ప్రాంతంలో నలుగురిని కాల్చి చంపారు. ఈ సంఘటన రాంచీకి 50 కిలోమీటర్ల దూరంలో గల నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జరిగింది.

ఇద్దరు కాలేజీ విద్యార్థులు, ఒక బాలిక, ఒక స్త్రీ ఒక ఘటనలో మరణించారు. మావోయస్టులు ఈ చర్యకు పాల్పడ్డారని చెప్పడానికి ఖాళీ కాట్రడ్జిలు శవాల దగ్గర కనిపించినట్లు పోలీసు సూపరింటిండెంట్ అనూప్ టి మాథ్యూ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+