హైదరాబాదులో వైయస్ పార్థివ శరీరం

బేగంపేట విమానాశ్రయం నుంచి సిఎం క్యాంప్ కార్యాలయం వరకు రోడ్డుకు ఇరు వైపులా ప్రజలు బారులు తీరారు. ముఖ్యమంత్రిని చివరిసారి చూడడానికి పెద్ద యెత్తున ప్రజలు సిఎం క్యాంపు కార్యాలయం వద్ద గంటల తరబడి వేచి ఉన్నారు. ప్రజల సందర్శనార్థం శుక్రవారం ఉదయం లాల్ బహదూర్ స్టేడియంలో ఆయన భౌతిక కాయాన్ని ఉంచుతున్నట్లు చెప్పినా ప్రజలు వెళ్లిపోలేదు. ప్రభుత్వాధికారులు, మంత్రులు, శాసనసభ్యులు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వ ప్రతినిధులు వైయస్ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. వైయస్ అమర్ రహే అంటూ అభిమానులు నినాదాలు చేశారు.
More From
-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్












Click it and Unblock the Notifications