వైయస్ షాక్ తో 122 మంది మృతి

చిత్తూరు జిల్లాలోని వనమల్ల గ్రామంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందిన దినసరి కూలీ 44 ఏళ్ల బి. పద్మ వైయస్ మృతిని తట్టుకోలేక షాక్ కు గురై మరణించింది. అదే జిల్లాలో పార్వతమ్మ అనే 22 ఏళ్ల యువతి మరణించింది. వైయస్ వీరాభిమాని టీవీ షాప్ యజమాని ఎన్ రాజారెడ్డి గుండెపోటుతో మరణించాడు. గురువారంనాడు ముఖ్యమంత్రి మరణ వార్త వినడంతో భారీ నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు.
More From
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications