వైయస్ జగన్ కు మూడు ఆఫర్లు

ముఖ్యమంత్రి రోశయ్యకు మంత్రులు సహకరించకపోవడంపై పార్టీ అధిష్ఠాన వర్గం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కె. రోశయ్యకు మంత్రులు, శాసనసభ్యులు పూర్తిగా సహకరిస్తారని గురువారం కెవిపి పార్టీ అధిష్ఠాన వర్గానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను శుక్రవారం హైదరాబాద్ వెళ్తున్నానని, శనివారం తిరిగి ఢిల్లీ వస్తానని, ఈ విషయం చెప్పడానికి తాను అహ్మద్ పటేల్ ను కలిశానని కెవిపి గురువారం రాత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు.
అయితే జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలనే ప్రచారం మాత్రం ఆగలేదు. రాష్ట్ర పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రణబ్ ముఖర్జీని కలిశారు. జగన్ ను ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ అధిష్ఠాన వర్గం సుముఖంగా ఉందని ఎంపీ సాయిప్రతాప్ చెప్పారు.
More From
-
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
'అమరావతి' పై మారిన జగన్ నిర్ణయం, ఢిల్లీ మంత్రాంగం - పార్లమెంట్ సాక్షిగా..!! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications