పాక్ పై హిల్లరీకి చిదంబరం ఫిర్యాదు

అది సరిపోతుందని తాను అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ముంబై దాడుల తర్వాత భారత్ అనుసరించిన విధానాన్ని, పాకిస్తాన్ ను తాము సంప్రదించిన విషాయన్ని అమెరికా అర్థం చేసుకుంటుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. సయీద్ పై సాక్ష్యాధారాలతో కూడిన ఐదు నివేదికలు ఇచ్చినప్పటికీ పాకిస్తాన్ సయీద్ ను వదిలివేయడాన్ని హిల్లరీకి వివరించినట్లు ఆయన చెప్పారు. సరిహద్దు గుండా పాకిస్తాన్ నుంచి భారత్ లోకి చొరబాట్ల పట్ల భారత్ ఆందోళన చెందుతోందని ఆయన చెప్పారు. పాకిస్తాన్ ను కేంద్రంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు దిగే పరిస్థితి రూపుమాసిపోలేదని ఆయన అన్నారు.
More From
-
పాకిస్తాన్ అనాగరిక దాడి- తీవ్రంగా స్పందించిన భారత్..! -
Eid-ul-Fitr 2026 Ramzan: రంజాన్ ఎప్పుడంటే ? సౌదీ అరేబియా ప్రకటన..! భారత్ లో..! -
రూ.11000 లోపు "శాంసంగ్" నుంచి టాప్ 3 బెస్ట్ మొబైల్స్ ఇవే..? -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు












Click it and Unblock the Notifications