డబుల్ సానుభాతితోనే గెలుపు: బాబు
బూర్గుల రామకృష్ణారావు 42వ జయంతి సందర్భంగా చంద్రబాబు సోమవారం గ్రేటర్ హైదరాబాద్ కార్యాలయం ఆవరణలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. బూర్గుల బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఆయన అన్నారు. రైతులకు బూర్గుల ఎంతో మేలు చేశారని, బూర్గుల ఆశయాలకు మనం పునరంకితం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
Comments
hyderabad హైదరాబాద్ తెలుగుదేశం congress srikakulam telugudesam chandrababu naidu శ్రీకాకుళం tekkali వైయస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబునాయుడు korla bharati కొర్ల భారతి
Story first published: Monday, September 14, 2009, 11:56 [IST]