ఇద్దరు మృతి: ముగ్గురు గల్లంతు

మృతులను రామకృష్ణ, రాఘవలుగా గుర్తించారు. వీరిలో ఒకర న్యాయవాది కాగా, మరొకరు వ్యాపారి. మరణించిన, గల్లంతైన ఐదుగురిలో నలుగురిది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి కాగా, ఒకరిది కొవ్వూరు. రాజమండ్రి నుంచి శివగిరికి వచ్చి 16 మంది న్యాయవాదులు నాటు పడవ మాట్లాడుకుని ఖమ్మం జిల్లా కొల్లూరుకు ప్రయాణం సాగించారు. అయితే మధ్యలో పడవ మునిగిపోయింది. పడవ ప్రమాదం గుర్తించిన కొందరు నీళ్లలో దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. మిగతా వారు పడవలోని ఉండిపోవడంతో మునిగిపోయారు.
More From
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications