ఆ ఎన్నికల తర్వాతే : విఠల్ రావు

శాసనసభ్యుడు శేషారెడ్డి కూడా కెవిపి రామచందర్ రావును కలిశారు. జగన్ ముఖ్యమంత్రి కావాలని తాము పార్టీ అధిష్ఠాన వర్గానికి చెప్పినట్లు ఆయన తెలిపారు. చరిష్మా, పరిపాలనా దక్షుడు అయిన జగన్ ను ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుందని తాము చెప్పినట్లు ఆయన తెలిపారు. పార్టీ అధిష్ఠాన వర్గం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. అధిష్ఠాన వర్గానికి తమ మనోగతాన్ని, ప్రజాభిప్రాయాన్ని వినిపించడానికి మరోసారి రెండు మూడు రోజుల్లో ఢిల్లీకి వెళ్తామని ఆయన చెప్పారు.
More From
-
ఏపీ, తెలంగాణాను కలిపే ఆ జాతీయ రహదారిపై 15 రోజులపాటు నో టోల్ ఫీ -
హైదరాబాద్ లో 100 కు పైగా ఎకరాల్లో.. -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే












Click it and Unblock the Notifications