రాజకీయం కేంద్రంగా కేశవరావు

కేశవరావు సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డితో పాటు మంత్రులు వట్టి వసంత కుమార్, బొత్సా సత్యనారాయణ సోమవారం కలుసుకున్నారు. వట్టి వసంత కుమార్, బొత్సా సత్యనారాయణ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం ఇక్కడ గమనార్హం. అలాగే మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు కె. జానారెడ్డి కూడా కేశవరావుతో సమావేశమయ్యారు. పార్టీ నేతలు తులసిరెడ్డి, కోదండరెడ్డి వంటివారు కూడా కేశవరావును కలుసుకున్నారు. తమ భేటీకి ప్రత్యేకంగా ప్రాధాన్యం లేదని వారు చెబుతున్నారు. అయితే నాయకులు కలుసుకున్నప్పుడు రాజకీయాలు చర్చకు రావడం పరిపాటి అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. అంతకు మించి వారు మీడియాతో మాట్లాడడం లేదు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
జాబ్స్ ఇవ్వాలి గానీ.. జీవోలు అడ్డు పెడుతున్నారు – ప్రభుత్వంపై కవిత ఫైర్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..?












Click it and Unblock the Notifications