జగన్ సిఎం అయినా సరే: టిడిపి

ఎవరు ముఖ్యమంత్రి అనేది తమకు సంబంధించిన అంశం కాదని, అది కాంగ్రెసు పార్టీ ఆంతరంగిక వ్యవహారమని తెలుగుదేశం నాయకులు కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు అన్నారు. తెలుగుదేశం రాజకీయం చేస్తోందని కాంగ్రెసు చేసిన విమర్శలను వారు ఖండించారు. కాంగ్రెసు పార్టీయే శవరాజకీయాలు చేస్తోందని, వైయస్ రాజశేఖర రెడ్డి భౌతిక కాయం అక్కడ ఉండగానే తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెసు నాయకులు ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని కలిశారని వారన్నారు. తమను ఆ బురదలోకి లాగవద్దని వారు కాంగ్రెసు పార్టీకి సూచించారు. ప్రజలు కష్టాలు పడుతుంటే రాజకీయాల్లో మంత్రులు మునిగితేలుతున్నారని, ప్రజల కష్టాలు పట్టించుకోవాలని తాము మంత్రులను కోరుతున్నామని వారన్నారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications