జగన్ సిఎం అయినా సరే: టిడిపి

ఎవరు ముఖ్యమంత్రి అనేది తమకు సంబంధించిన అంశం కాదని, అది కాంగ్రెసు పార్టీ ఆంతరంగిక వ్యవహారమని తెలుగుదేశం నాయకులు కె. ఎర్రంనాయుడు, యనమల రామకృష్ణుడు అన్నారు. తెలుగుదేశం రాజకీయం చేస్తోందని కాంగ్రెసు చేసిన విమర్శలను వారు ఖండించారు. కాంగ్రెసు పార్టీయే శవరాజకీయాలు చేస్తోందని, వైయస్ రాజశేఖర రెడ్డి భౌతిక కాయం అక్కడ ఉండగానే తమకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెసు నాయకులు ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని కలిశారని వారన్నారు. తమను ఆ బురదలోకి లాగవద్దని వారు కాంగ్రెసు పార్టీకి సూచించారు. ప్రజలు కష్టాలు పడుతుంటే రాజకీయాల్లో మంత్రులు మునిగితేలుతున్నారని, ప్రజల కష్టాలు పట్టించుకోవాలని తాము మంత్రులను కోరుతున్నామని వారన్నారు.
More From
-
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్.. శంషాబాద్ మెట్రోతో అనుసంధానం! -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు












Click it and Unblock the Notifications