రాజీవ్ గాంధీ కిల్లర్ నిరాహార దీక్ష

ఆమెకు విధించిన మరణశిక్షను నిరుడు జీవిత ఖైదుగా మార్చారు. ఆమె ఇప్పటి వరకు 18 ఏళ్ల పాటు జైలులో ఉంది. సోమవారం ఉదయం నుంచి ఆహారం తీసుకోవడానికి నళిని నిరాకరిస్తున్నట్లు జైలు వర్గాలు చెప్పాయి. తన విడుదలకు సంబంధించి హైకోర్టు ఆదేశాలను అమలు చేసేవరకు తన ఆమరణ నిరాహార దీక్ష సాగుతుందని ఆమె అంటోంది. బోర్డును సరిగా ఏర్పాటు చేయనందున దాన్ని పునర్వ్యస్థీకరించాలని హైకోర్టు నిరుడు ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం అందుకు చర్యలు తీసుకోవడం లేదు. నళిని ఇటీవలే ఇందిరా గాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ అప్లికేషన్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసింది.
More From
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications