వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్టులపై పోలీసుల దౌర్జన్యం

By Staff
|
Google Oneindia TeluguNews

Jornalist
విజయవాడ: విజయవాడలోని ఇంద్ర కీలాద్రిపై దసరా ఉత్సవాల వార్తను సేకరించడానికి వెళ్లిన జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ సంఘటన మంగళవారం ఉదయం జరిగింది. మీడియా పాసులున్నా వారిని పోలీసులు లోనికి అనుమతించలేదు. ఇదేమిటని ప్రశ్నించిన జర్నలిస్టులపై దురుసుగా వ్యవహరించారు.

ఓ జర్నలిస్టుపై పోలీసు కానిస్టేబుల్ చేయి కూడా చేసుకున్నాడు. ఫిర్యాదు చేసిన జర్నలిస్టులకు సిఐ రమణ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. మీ ఇష్టమొచ్చిన చోట ఫిర్యాదు చేసుకోండని అన్నారు. పోలీసుల చర్యను నిరసిస్తూ జర్నలిస్టులు ఆందోళనకు దిగారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X