క్యాన్సరే అతన్ని పట్టిచ్చింది

జార్ఖండ్ లో అరెస్టయిన ఒక మావోయిస్టు నేత లాప్ టాప్ నుంచి డాక్యుమెంటును స్వాధీనం చేసుకున్న పోలీసులు గాంధీ ఆచూకీ కోసం మనుషులను నియోగించడమే కాకుండా టెలికం, ఇంటర్నెట్ కమ్యూనికేషన్ నెట్ వర్కును వాడుకున్నారు. దాంతో వారు గాంధీని పట్టుకోగలిగారు. గత రెండు నెలలుగా ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ పోలీసులు గాంధీ కదలికలపై నిఘా పెట్టారు. పోలీసులు అతన్ని ఇంతకు ముందే అరెస్టు చేసి ఉండేవారు. అయితే అతని నెట్ వర్కును ఛేదించే ఉద్దేశంతో ఆగారు.
మావోయిస్టుల ప్రచార విభాగం ఇంచార్జీ అయిన గాంధీకి ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో క్యాన్సర్ కు,గుండె సంబంధమైన సమస్యలకు చికిత్స జరుగుతోంది. గాంధీ ముంబైలోని సంపన్నమైన పార్సీ కుటుంబానికి చెందినవాడు. 1970 తొలి నాళ్లలో అతను నక్సలైట్ ఉద్యమంలోకి వెళ్లాడు. అతను డూన్ స్కూల్లో చదువుకున్నాడు.
More From
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications