వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఆంధ్ర దంపతుల మృతి

By Sridhar L
|
Google Oneindia TeluguNews

Bostan
వరంగల్: అమెరికాలోని బోస్టన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భార్యాభర్తలు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హన్మకొండకు చెందిన రామిరెడ్డి, భాగ్యలక్ష్మి దంపతులు ప్రమాదంలో మరణించారు. ఆమెరికాలో ఉన్న తమ కుమారుడి వద్దకు నాలుగు రోజుల క్రితమే వెళ్లారు. ప్రమాదంలో వారి కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు.వారు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. అనంతరం వెంటనే బావిలో పడింది. దీంతో ప్రమాదం సంభవించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X