జగన్ ఇష్యూ: హైకమాండ్ పై ధ్వజం

జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్సీలు కోరుతున్నారని, అంతేకాకుండా రాష్ట్ర ప్రజలు కూడా కోరుతున్నారని, అయినా అధిష్ఠాన వర్గం జాప్యం చేస్తోందని, ఇది తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరచడమేనని ఆయన అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి వల్లనే కాంగ్రెసు రాష్ట్రంలో విజయం సాధించిందని ఆయన అన్నారు. ఆ మహానేతకు ఇచ్చే గౌరవం కాంగ్రెసు పార్టీ అధిష్ఠాన వర్గం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
More From
-
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా "












Click it and Unblock the Notifications