హైదరాబాద్:
వరద
ప్రాంతాల్లో
ఆదివారం
ముఖ్యమంత్రి
రోశయ్య
ఏరియల్
సర్వే
చేశారు.
ప్రత్యేక
హెలికాప్టర్లో
బయలుదేరి
కర్నూలు,
మహబూబ్నగర్లలో
వరద
నష్టాన్ని
ఆయన
అంచనావేశారు.
మధ్యాహ్నం
12
గంటలకు
బేగంపేట
విమానాశ్రయం
నుంచి
బయలుదేరి
మహబూబ్నగర్
మీదుగా
వరద
బాధిత
ప్రాంతాలను
వీక్షిస్తూ
రోశయ్య
కర్నూలు
చేరుకున్నారు.
అనంతరం
అక్కడ
ప్రజలను
ఉద్దేశించి
మీడియాతో
మాట్లాడుతారు.