వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరద భాదిత ప్రాంతాల్లో రేపు సోనియా పర్యటన

By Staff
|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
హైదరాబాద్‌ :సోనియా గాందీ రాష్ట్రంలో వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించనున్నారని పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ తెలిపారు. ఆదివారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డి.ఎస్‌ మాట్లాడుతూ రాష్ర్టంలో వరదల వల్ల ఏర్పడిన నష్టాలను, ప్రస్తుత పరిస్థితుల గూర్చి వివరించామన్నారు. దీనిలో భాగంగా యూపీఎ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, కేంద్ర హోంమంత్రి చిదంబరం సోమవారం పర్యటించనున్నారని, ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మంగళవారం పర్యటించనున్నట్లు డిఎస్‌ తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X