తగ్గుతున్న కృష్ణా వరద ఉధృతి

కృష్ణా కరకట్టలకు ఎక్కడా లీకేజీలు ఎక్కడా లేవని నీటి పారుదల శాఖ అధికారుల చెబుతున్నారు. అయితే గుంటూరు జిల్లా మాత్రం ఇంకా వరదలతో విలవిలలాడుతూనే ఉన్నది. రేపల్లే పట్టణంలో నాలుగు అడుగుల మేర నీరు చేరి ఉంది. నిత్యావసర సరుకుల కోసం రేపల్లే వాసులు ఇబ్బందులు పడుతున్నారు. పెనుమూడి - రేపల్లెల మధ్య రాకపోకలు స్తంభించాయి. వల్లభాపురం వద్ద స్లూయిజ్ కాలువ గేటు కొట్టుకుపోయింది. దానికి మరమ్మతులు చేయలేదు.
More From
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications