ఎస్ ఎస్పీ యాదవ్ పై వేటు

ఇంటలిజెన్స్ చీఫ్ గా అరవిందరావు స్థానంలో మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. అరవింద రావును అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) డైరెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు. ఇటీవల వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో విమర్శలు ఎదుర్కున్న అరవింద్ రావు తనను ఆ పదవి నుంచి తప్పించాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఆర్టీసి ఎండిగా ఉన్న దినేష్ రెడ్డిని విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంటే డిజిగా నియమించారు.
రాష్ట్రం వరద తాకిడికి గురై విలవిలలాడుతున్న సమయంలో కూడా డిజిపి ఎస్ఎస్పీ యాదవ్ కనిపించకుండా పోయారు. ఆయన ఏం చేస్తున్నారనేది ముఖ్యమంత్రికి కూడా తెలియని స్థితి వచ్చిందంటారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఎస్ఎస్పీ యాదవ్ మొదటి నుంచీ వివాదాలకు కేంద్రంగానే ఉన్నారు.
More From
-
కళ్ళలో కారం కొట్టి, సినీ ఫక్కీలో కోటిరూపాయలు చోరీ.. ట్విస్ట్ ఏంటంటే -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications