శాంతించిన కృష్ణమ్మ తల్లి

కృష్ణా నగరంలోని పలు బస్తీలతో పాటు జిల్లాలోని పలు గ్రామాలు ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. నాగాయలంక, పల్లె నాగాయలంక గ్రామాలు నీటిలోనే ఉన్నాయి. ఇబ్రహీం పట్నం మండలంలోని కొన్ని గ్రామాలు కూడా ఇంకా నీటిలోనే మునిగి ఉన్నాయి. అవనిగడ్డలోని పలు వార్డుల్లో వరద నీరు తొలగిపోలేదు.
వరద వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంచినీటి కోసం, గుక్కెటు తిండి కోసం అల్లాడుతున్నారు. చుట్టూ నీరు ఉన్నా తాగేందుకు అది పనికి రావడం లేదు. దీంతో ఎక్కడెక్కడి నుంచో ప్రజలు నీరు తెచ్చుకుంటున్నారు. అయితే, కొత్తగా ప్రమాదం లేకపోవడం ప్రజలకు కొంత ఊరట కలిగించింది. కరకట్టలకు గండ్లు పడే ప్రమాదం ఉండడంతో తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు పెద్ద ప్రమాదమేదీ సంభవించకుండానే బయటపడ్డారు.
More From
-
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
చర్లపల్లి నుంచి ఏపీ మీదుగా కొత్త అమృత్ భారత్-హాల్ట్ లు ఇవే, ఆ రోజు నుంచే..! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం












Click it and Unblock the Notifications