ఖాళీగా ఉందని జగన్ అన్నాం: ఉప్పునూతల

ముఖ్యమంత్రి రోశయ్య అధికారులను బదిలీ చేయడంపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా అది ఆశ్చర్యపడే ఘటన ఏమీ కాదని అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతున్నారని ఆయన అన్నారు. అనుభవజ్ఞుడైన రోశయ్య తన పనులు తాను చేసుకుంటూ పోతున్నారని, పరిపాలనలో భాగంగానే బదిలీలు చేశారని ఆయన అన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చునని, తేదీ ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. కెవిపి రామచందర్ రావును మర్యాదపూర్వకంగానే కలిశామని ఆయన చెప్పారు.
More From
-
గ్యాస్ కొరత కష్టాలు, నిలిచిపోయిన బుకింగ్ - ఇక సిలిండర్ దక్కాలంటే..!! -
మండుటెండల్లో చల్లని ఉపశమనం.. తెలంగాణాకు వర్షాలున్నాయన్న ఐఎండీ! -
హైదరాబాద్ లో సెకండ్ కేబుల్ బ్రిడ్జ్.. ఎక్కడో తెలుసా..? -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్












Click it and Unblock the Notifications