ఖాళీగా ఉందని జగన్ అన్నాం: ఉప్పునూతల

ముఖ్యమంత్రి రోశయ్య అధికారులను బదిలీ చేయడంపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా అది ఆశ్చర్యపడే ఘటన ఏమీ కాదని అన్నారు. రోశయ్య ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులు చేసుకుంటూ పోతున్నారని ఆయన అన్నారు. అనుభవజ్ఞుడైన రోశయ్య తన పనులు తాను చేసుకుంటూ పోతున్నారని, పరిపాలనలో భాగంగానే బదిలీలు చేశారని ఆయన అన్నారు. మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చునని, తేదీ ఏమీ చెప్పలేమని ఆయన అన్నారు. కెవిపి రామచందర్ రావును మర్యాదపూర్వకంగానే కలిశామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications