కాంగ్రెస్ ప్రభుత్వంపై బాబు నిప్పులు

Chandrababu Naidu
గుంటూరు: ప్రభుత్వ నిర్లక్ష్యమే రాష్ట్రాన్ని ఈ దుస్థితికి దిగజార్చిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కరకట్లపై దృష్టి పెట్టకపోవడంతో వరద తీవ్రతకు దారి తీసిందన్నారు. పెనుమూడి వారధి నుంచి రేపల్లె వరకు ఓపెన్‌టాప్‌ జీపులో బాబు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ బాధ్యతా రాహిత్యమే దుస్థితికి కారణమన్నారు. శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయకపోవడం వల్లే ఈ దుర్భర పరిస్థితి ఏర్పడిందన్నారు.

ముంపునకు గురైన గ్రామాల్లోని ప్రజలందరికీ నష్ట పరిహారం అందేలా ప్రభుత్వంపై తమ పార్టీ ఒత్తిడి తీసుకువస్తుందని బాబు బాధితులకు హామీ ఇచ్చారు. ఎవ్వరికీ అన్యాయం జరగనివ్వనన్నారు. నష్ట పరిహారంలో వివక్ష చూపితే ప్రభుత్వం అంతు చూస్తానని ఆవేశాన్ని వెళ్లగక్కారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+