వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్యను నిలదీసిన వరద బాధితులు

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
మహబూబ్‌నగర్‌: మహబూబ్‌ నగర్‌ ఆలంపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రోశయ్య కాన్వాయ్‌ను వరదబాధితులు అడ్డుకున్నారు. సిఎం కాన్వాయ్‌ దిగి ఇళ్లలోకి చేరిన బురదను చూడాలంటూ వరదబాధితులు అడ్డుకోగా, బాధితులకు పూర్తి సాయం అందించడానికే వచ్చానంటూ సిఎం రోశయ్య హితవు పలికారు.

ముఖ్యమంత్రి కె. రోశయ్య ఈనెల 12న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించ నున్నారు. ఇటీవల సంభవించిన వరద ప్రాంతాలను సందర్శిం చేందుకు, బాధితులను పరామర్శిం చేందుకు ఆయన వస్తున్నారు. అవనిగడ్డ మండలం పులిగడ్డ వారధి వద్ద సోమవారం ఉదయం 11.45 గంటలకు హెలీకాఫ్టర్‌లో దిగుతారు. అక్కడ నుంచి గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో పర్యటిస్తారు.

ఓలేరు సమీపంలో కృష్ణానది కరకట్టకు పడిన గండిని పరిశీలిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు అవని గడ్డకు చేర ుకుంటారు. అవనిగడ్డలో ఆయన పర్యటన గంటన్నరసేపు ఉంటుంది. తిరిగి 5.30 గంటలకు హెలీ కాఫ్టర్‌లో గన్నవరం చేరుకుని రాత్రికి విజయవాడ స్టేట్‌ గెస్ట్‌హౌ స్‌లో బస చేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X