వైఎస్ మృతి మిస్టరీయే: ఎమ్మెల్సీ జూపూడి

పేదల కష్టాలను తీర్చేందుకు నడుం బిగించిన వైఎస్ను అంతంమెందించేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. నక్సల్స్ సంచరించే ప్రాంతమైన నల్లమల్లలో వైఎస్ను కడతేరిస్తే తమ అనుమానంరాదనే ఉద్ధేశంతో ఇంతకు తెగించారన్నారు. వైఎస్ జాడ తెలియకుండా పోయిన క్షణంలో అందరు నక్సల్స్పైనే అనుమానం వ్యక్తం చేశారని కాని వాస్తవంలో జరిగింది వేరొకటన్నారు. అయితే ఈ కుట్ర పన్నిన వారి పేర్లను సరైన సమయంలో వెల్లడిస్తామ న్నారు. వైఎస్ మరణంపై మళ్ళీసమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, ఈ సంఘట నకు సెక్రటేరియట్లోని వారే బాధ్యత వహించాలన్నారు.












Click it and Unblock the Notifications