వైఎస్ మృతి మిస్టరీయే: ఎమ్మెల్సీ జూపూడి

పేదల కష్టాలను తీర్చేందుకు నడుం బిగించిన వైఎస్ను అంతంమెందించేందుకు కుట్రపన్నారని ఆయన ఆరోపించారు. నక్సల్స్ సంచరించే ప్రాంతమైన నల్లమల్లలో వైఎస్ను కడతేరిస్తే తమ అనుమానంరాదనే ఉద్ధేశంతో ఇంతకు తెగించారన్నారు. వైఎస్ జాడ తెలియకుండా పోయిన క్షణంలో అందరు నక్సల్స్పైనే అనుమానం వ్యక్తం చేశారని కాని వాస్తవంలో జరిగింది వేరొకటన్నారు. అయితే ఈ కుట్ర పన్నిన వారి పేర్లను సరైన సమయంలో వెల్లడిస్తామ న్నారు. వైఎస్ మరణంపై మళ్ళీసమగ్ర దర్యాప్తు నిర్వహించాలని, ఈ సంఘట నకు సెక్రటేరియట్లోని వారే బాధ్యత వహించాలన్నారు.
More From
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications