నేనున్నా, ఆదుకుంటా: రోశయ్య

అంతేకాక సహాయక చర్యల్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందించిన సేవలు అమూల్యమన్నారు. రాజకీయాలకు అతీతంగా మిగిలిన పార్టీలు ముందుకు రావాలని సీఎం కోరారు. చిరు వ్యాపారస్తులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రోశయ్య చెప్పారు. ఈ దిశగా బ్యాంకింగ్ రంగ నిపుణులతో చర్చలు జరుపుతున్నామని వెల్లడించారు. ఆలంపూర్ పర్యటనను ముగించుకొని సీఎం నేరుగా కర్నూల్ పర్యటనకు బయల్దేరి వెళ్లారు.
More From
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications