వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బాధితులకు హీరోలు విష్ణు, మనోజ్ ఓదార్పు
వరదల్లో గ్రామస్థులు సర్వం కోల్పోవడం పట్ల వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు. వారిని ఓదార్చే ప్రయత్నం చేశారు. రాజోలి గ్రామాన్ని తాము దత్తత తీసుకుంటామని వారు మీడియా ప్రతినిధులతో చెప్పారు. వరద తాకిడికి ప్రజలు గురి కావడం తమను ఎంతగానే కలచి వేసిందని వారన్నారు.
Comments
manoj kumar Tollywood mohan babu mahaboob nagar మహబూబ్ నగర్ మోహన్ బాబు మనోజ్ కుమార్ టాలీవుడ్ floods వరదలు
Story first published: Thursday, October 15, 2009, 15:48 [IST]