హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎన్నారై విరాళాలు అందజేసిన పురందేశ్వరి

By Santaram
|
Google Oneindia TeluguNews

Purandeswari
హైదరాబాద్‌: వరద బాధితులను ఆదుకోవడంలో అమెరికాలోని ప్రవాస భారతీయులు ఇచ్చిన లక్షా ఇరవై అయిదు వేల నగదు చెక్కును కేంద్ర మంత్రి పురంధేశ్వరీ ముఖ్యమంత్రి రోశయ్యకు ఆదివారం అందజేశారు.

అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో పాటు హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన సుబ్రమణ్యం, వెస్లీ కుటుంబాలను ఆమె పరామర్శించారు. అదే విధంగా వరద బాధితుల సహాయార్థం దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన అంధుల హాస్టల్లో నివసించే అంధులు రూ.9వేలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X