పిసిసి పదవిపై వైయస్ జగన్ కన్ను?

చాలా కాలం మౌనంగా ఉన్న మాజీ మంత్రి మారెప్ప డి.శ్రీనివాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. శ్రీనివాస్ టికెట్లు అమ్ముకున్నారని, వేల కోట్ల రూపాయల సంపాదించారని ఆయన ఆరోపించారు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేయడమే కాకుండా వైయస్ జగన్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని ఆయన కోరుతున్నారు. ప్రజాదరణ గల నాయకుడిగా జగన్ ను చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలే జరుగుతున్నాయి.
కాంగ్రెసు పార్టీకి జగన్ తప్ప మరో దిక్కు లేదనిపించడానికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తును వ్యతిరేకించి తమ సత్తా చాటామనే భావన కూడా జగన్ శిబిరంలో నెలకొని ఉంది. డి.శ్రీనివాస్ ను వ్యతిరేకిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తేవడమే మార్గంగా నడుచుకుంటున్నట్లు చెబుతున్నారు.
More From
-
Kerala Elections: కేరళ పోలింగ్ పై సీక్రెట్ గా ఈసీ..! కాంగ్రెస్ డౌట్స్..! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
Praful Hinge: తొలి మ్యాచ్, తొలి ఓవర్లోనే అద్భుతం-చరిత్ర సృష్టించిన హైదరాబాద్ కొత్త బౌలర్..! -
Health Insurance: తక్కువ ప్రీమియం.. పెద్ద మోసం! -
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!!












Click it and Unblock the Notifications