పిసిసి పదవిపై వైయస్ జగన్ కన్ను?

చాలా కాలం మౌనంగా ఉన్న మాజీ మంత్రి మారెప్ప డి.శ్రీనివాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని అందుకు నిదర్శనంగా చెబుతున్నారు. శ్రీనివాస్ టికెట్లు అమ్ముకున్నారని, వేల కోట్ల రూపాయల సంపాదించారని ఆయన ఆరోపించారు. పిసిసి అధ్యక్ష పదవి నుంచి ఆయనను తప్పించాలని డిమాండ్ చేయడమే కాకుండా వైయస్ జగన్ ను పిసిసి అధ్యక్షుడిగా నియమించాలని ఆయన కోరుతున్నారు. ప్రజాదరణ గల నాయకుడిగా జగన్ ను చూపించేందుకు తీవ్ర ప్రయత్నాలే జరుగుతున్నాయి.
కాంగ్రెసు పార్టీకి జగన్ తప్ప మరో దిక్కు లేదనిపించడానికి వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీతో పొత్తును వ్యతిరేకించి తమ సత్తా చాటామనే భావన కూడా జగన్ శిబిరంలో నెలకొని ఉంది. డి.శ్రీనివాస్ ను వ్యతిరేకిస్తూ అధిష్టానంపై ఒత్తిడి తేవడమే మార్గంగా నడుచుకుంటున్నట్లు చెబుతున్నారు.
More From
-
బెంగళూరు 'విద్యార్థి భవన్' మూసివేత..! 'బెన్నె మసాలా దోశ' ప్రియులకు బిగ్ షాక్.. -
నో గ్యాస్.. హైదరాబాద్ హాస్టల్స్ లో టిఫిన్స్ బంద్.. -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
హైదరాబాద్ లో హాలీవుడ్.. నెట్ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రారంభించి సీఎం రేవంత్ వ్యాఖ్యలు! -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
కేంద్రం ముందు అయిదు ప్రతిపాదనలు పెట్టిన కేటీఆర్ -
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications