సిఎం రోశయ్యపై కేసు 17 కు వాయిదా

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య పదవికి సంబంధించి హైకోర్టులో దాఖలైన కేసు విచారణ ఈనెల 17కి వాయిదా పడింది. రోశయ్య ఏ అధికారంతో పదవిలో కొనసాగుతున్నారని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలైంది. దాని విచారణ నిన్న ప్రారంభించి ఇవాళ్టికి వాయిదా వేసిన కోర్టు తదుపరి విచారణకు 17వ తేదీకి వాయిదా వేసింది.

రోశయ్య మీద దాఖలైన ఈ కేసు గురించి ఆయన మొన్న సోనియా గాంధీతో సమావేశమైనప్పుడు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుకి సిఎల్పీ సమావేశానికి సంబంధం ఉంది. సిఎల్పీ నాయకుడిగా ఎన్నిక కాకుండా రోశయ్య సిఎంగా కొనసాగకూడదని ఒక వాదన ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+