హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సిఎం రోశయ్యపై కేసు 17 కు వాయిదా

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
హైదరాబాద్: ముఖ్యమంత్రి రోశయ్య పదవికి సంబంధించి హైకోర్టులో దాఖలైన కేసు విచారణ ఈనెల 17కి వాయిదా పడింది. రోశయ్య ఏ అధికారంతో పదవిలో కొనసాగుతున్నారని ప్రశ్నిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనవ్యాజ్యం దాఖలైంది. దాని విచారణ నిన్న ప్రారంభించి ఇవాళ్టికి వాయిదా వేసిన కోర్టు తదుపరి విచారణకు 17వ తేదీకి వాయిదా వేసింది.

రోశయ్య మీద దాఖలైన ఈ కేసు గురించి ఆయన మొన్న సోనియా గాంధీతో సమావేశమైనప్పుడు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ కేసుకి సిఎల్పీ సమావేశానికి సంబంధం ఉంది. సిఎల్పీ నాయకుడిగా ఎన్నిక కాకుండా రోశయ్య సిఎంగా కొనసాగకూడదని ఒక వాదన ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X