గుడిలో రాసలీలలపై పోలీసు దర్యాప్తు ప్రారంభం

ఏదో ఒక చిన్న సంఘటన పర్యవసానంగా మహిళా ఉద్యోగులందరినీ అవమానపరిచే విధంగా వ్యవహరించడం తగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈనెల 6న జరిగిన రాసలీల సంఘటన వివరాలివి. ఆ రోజు దేవాదాయ కమిషనర్ సుందర్ కుమార్ ఆలయానికి వచ్చి అధికారులతో చర్చలు జరిపారు. ఈలోపు సందట్లో సడేమియాల్లాగా ఇద్దరు ఉద్యోగులు ఒక చిన్న హాలులో రాసలీల ప్రారంభించి సిసి కెమెరాలకు చిక్కిపోయారు. ఆ దృశ్యాన్ని తొలగించడంపై పోలీసులు ఆలయ ఈవోతో విభేదిస్తున్నారు.
More From
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications