ఎనాటికైనా సిఎంను అవుతా: జగన్

తాము ముఖ్యమంత్రి కావడం ఈ ఏడాది కాకపోవచ్చునని, రెండేళ్ల తర్వాతనైనా కాకపోవచ్చునని, వయసు తనకు తోడుగా ఉందని, ప్రజల దీవెనలూ ఆశీస్సులూ ఉన్నాయని, ఇంకెవరూ తనను ఆపలేరని ఆయన అన్నారు. ప్రజల మోములో చిరునవ్వు తన తండ్రి పరితపించారని, తాను బతికి ఉన్నన్నాళ్లు ఆ చిరునవ్వులు చూడడానికే శ్రమిస్తానని వాగ్దానం చేస్తున్నానని ఆయన అన్నారు. తమ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు చేశారు.
More From
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications