వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీయే
భారతదేశంలోని వందమంది సంపన్నుల సంపద 276 బిలియన్ డాలర్లని ఇది దేశ జిడిపిలో నాలుగో వంతని ఫోర్బ్స్ పత్రిక పేర్కొంది. భారతీయ బిలియనీర్ల సంఖ్య కూడా గత ఏడాదికన్నా రెట్టింపైందని ఆ పత్రిక పేర్కొంది.
Comments
Story first published: Thursday, November 19, 2009, 16:21 [IST]