వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
లిబర్హాన్ నివేదికపై రాజ్యసభలో ఘర్షణ
బిజెపి సభ్యులకు, సమాజ్ వాదీ సభ్యులకు మధ్య ఈ సమయంలో ఘర్షణ జరిగింది. అమర్ సింగ్ ను బిజెపి సభ్యులు తోసేశారు కూడా. తోపులాట జరిగింది. ఎస్ఎస్ అహ్లువాలియా అమర్ సింగ్ కాలర్ పట్టుకుని కొట్టారు. పార్టీ సహచరులు వారిద్దరినీ విడదీశారు. ఆ తర్వాత అమర్ సింగ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ సభ్యులు వెనక్కి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో డిప్యూటీ చైర్ పర్సన్ కె రెహ్మాన్ ఖాన్ సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు.
Comments
Story first published: Tuesday, November 24, 2009, 14:24 [IST]