సుఖోయ్ లో ఎగిరిన ప్రతిభా పాటిల్

యుద్ధ విమానం గంటకు 700 నుంచి 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. గంటకు 1,100 కిలోమీటర్ల సూపర్ సోనిక్ మార్కును ఇది తాకదు. రాష్ట్రపతి కోసం స్పెషల్ జి. షూట్ ను ఏర్పాటు చేశారు. ఇది భూమ్యాకర్షణ శక్తి ఒత్తిడిని ఎప్పటికప్పుడు పరిశీలించడానికి వీలుంటుంది. దాని వల్ల మెదడుకు మోతాదుకు మించిన రక్తం ప్రవహించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణిస్తున్న 74 ఏళ్ల అతి పెద్ద వయస్సు మహిళ. దీని కోసం ప్రతిభా పాటిల్ మూడు నెలల పాటు సిద్ధమయ్యారు.
More From
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications