డిసెంబర్ తొలి వారంలో ఢిల్లీకి రోశయ్య

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఆమర నిరాహార దీక్ష, పులివెందుల శాసనసభా నియోజకవర్గం అభ్యర్థి ఖరారు వంటి అంశాలపై కూడా ఆయన పార్టీ అధిష్టానంతో చర్చిస్తారు. పులివెందుల అభ్యర్థి ఖరారైతే కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేయడమా, లేదా అనేది తేలుతుంది. సిఎల్పీ సమావేశం డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించి, ఆ వెంటనే శాసనసభా సమావేశాలు ఏర్పాటుచేయాలనే యోచనలో రోశయ్య ఉన్నట్లు చెబుతున్నారు. ఇవి సజావుగా జరగడానికి పార్టీ అధిష్టానంతో ఆయన చర్చలు జరిపే అవకాశం ఉంది.
More From
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications