కెసిఆర్ ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష శాంతియుతంగా సాగుతుందని, ఏ విధమైన హింసకు తావు ఉండదని కెసిఆర్ కుమారుడు, తెరాస శాసనసభ్యుడు కెటి రామారావుతో పాటు తెరాస శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ కూడా చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో దీక్ష సాగించడానికి కూడా ప్రభుత్వం వీలు లేని వాతావరణాన్ని కల్పిస్తోందని రామారావు విమర్శించారు. బైండోవర్ నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించడానికి ముఖ్యమంత్రి కె. రోశయ్య ముందుకు రావాలని, ప్రణబ్ ముఖర్జీతో తెలంగాణ కాంగ్రెసు నాయకులు చర్చించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్దిష్ట చర్యలకు పూనుకునేలా చేయాలని ఆయన కోరారు.
More From
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications