కెకె దిష్టిబొమ్మను దగ్ధం చేసిన జగన్ అభిమానులు

రాష్ట్రంలో ఎనిమిది కోట్ల ప్రజలకు తెలిసిన వైఎస్ జగన్ పేరు కేకేలాంటి వృద్ధనాయకుడికి తెలియకపోవడం పార్టీ చేసుకున్న దురదృష్టమని వ్యాఖ్యానించారు. కేకే స్థాయికి మించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. లేకుంటే రాష్ట్రంలో ఎక్కడా ఆయన తిరగనీయకుండా చేస్తామన్నారు. ఎస్సీసెల్ జిల్లా కార్యదర్శి వాసం కోటేశ్వరరావు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు చిట్టెం వేణుగోపాల్, గోలి విశ్వేశ్వరరావు, కుక్కల సుధాకర్, పీ శ్రీనివాసరెడ్డి, మల్లు మోహనరావు పాల్గొన్నారు.
More From
-
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
రైతు భరోసా నిధుల విడుదల వేళ బిగ్ ట్విస్ట్, ఇక అంతేనా ..!! -
పవన్ కళ్యాణ్కు చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్.. పోస్ట్ వైరల్ !! -
7 గంటల సీబీఐ `గ్రిల్లింగ్` తర్వాతా ఖుషీగా విజయ్- కొంపదీసి..?? -
భానుడి సెగకు బ్రేక్, ఆరు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! -
కూటమి రాజ్యసభ అభ్యర్ధులు ఫిక్స్, జనసేన నుంచి అనూహ్యంగా - కొత్త లెక్కలు..!! -
మహిళలకు రేవంత్ సర్కార్ ఉగాదికి భారీ కానుక, ఎన్నికల హామీ అమలు..!!












Click it and Unblock the Notifications