డిసెంబర్ 1న విజయలక్ష్మి నామినేషన్

రాజశేఖర రెడ్డి మరణంతో పులివెందులకు ఉప ఎన్నిక అవసరమైంది. వచ్చే నెల 19వ తేదీన పువివెందుల ఎన్నిక జరుగుతోంది. పులివెందుల నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పోటీ చేయాలని ఆశించారు. అయితే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వైయస్ సతీమణి విజయలక్ష్మి పేరును ఖరారు చేశారు. పులివెందుల నుంచి పోటీ చేసే విషయంలో తెలుగుదేశం పార్టీతో సహా ఇతర రాజకీయ పార్టీలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
More From
-
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
న్యాయం చేయలేకపోయా - కవిత ఆవేదన -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
కేరళం: సీ ఓటర్ సర్వేలో సంచలన నిజాలు! విజయం వీరిదే? -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications