ఇద్దరి ఆత్మహత్య: గుండెపోటుతో వ్యక్తి మృతి

జైలులో ఉన్న కెసిఆర్ ఆరోగ్యం విషమించిందనే వార్తతో గుండెపోటు వచ్చి ఒక వ్యక్తి మరణించాడు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నర్సయ్య అనే వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. కాగా, ఆత్మహత్యలకు పాల్పడవద్దని కెసిఆర్ జైలు నుంచి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెరాస నాయకుడు హరీష్ రావు కూడా అదే విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా పోరాడి తెలంగాణ సాధించుకుందామని, ఆత్మహత్యలకు తెలంగాణవాదులు పాల్పడవద్దని హరీష్ రావు కోరారు.












Click it and Unblock the Notifications