సోనియా పిలిస్తే ఢిల్లీ వస్తా: కె చంద్రశేఖర రావు

సోనియా గాంధీ వద్దకు తమతో పాటు వస్తానని కెసిఆర్ చెప్పినట్లు వారు తెలిపారు. కెసిఆర్ ఆరోగ్యం పట్ల తమ పట్టింపును తెలియజేసినట్లు వారు తెలిపారు. దీక్ష కొనసాగింపుపై ఆలోచించాలని తాము కెసిఆర్ కు సూచించామని వారు చెప్పారు. తెలంగాణ ఉద్యమం 1969లో కన్నా ఉధృతంగా ఉందని, ఈ విషయంలో తమకు వేరే అభిప్రాయం లేదని వారన్నారు. ఇప్పటికే తాము ఢిల్లీ నాయకులతో మాట్లాడామని వారు చెప్పారు. తెలంగాణ అంశంపై తాము చేయాల్సింది చేస్తున్నామని వారు చెప్పారు. తమతో సహకరించడానికి కెసిఆర్ సిద్ధంగా ఉన్నారని వారు చెప్పారు.
కెసిఆర్ నిమ్స్ ఆస్పత్రిలో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ కూడా పరామర్శించారు. నిమ్స్ వద్ద తెరాస శ్రేణులు పెద్ద యెత్తున మోహరించాయి. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. నిమ్స్ నుంచి గ్రేహౌండ్స్ పోలీసులు వెళ్లిపోవాలని తెరాస కార్యకర్తలు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కెసిఆర్ కు ఫోన్ చేసి మాట్లాడారు.
-
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ ఏజెన్సీల లైసెన్సులు రద్దు.. వారికి మంత్రి మాస్ వార్నింగ్! -
హైదరాబాద్ నుండి కామాఖ్య ఆలయానికి అతి తక్కువ ఖర్చుతోనే అమృత్ భారత్.. టికెట్ ధరలివే! -
సిలిండర్ మాయం.. మళ్లీ మొదలైన కట్టెల కాలం! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!!












Click it and Unblock the Notifications