డిజిపి గిరీష్ కుమార్ ను కలిసిన గద్దర్

విశ్వవిద్యాలయంలోకి, విద్యార్థుల ఉద్యమంలోకి ఇతరేతర శక్తులు ప్రవేశించాయనే అనుమానం ఉంటే తెలంగాణ విద్యార్థుల సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి) నాయకులను పిలిపించి మాట్లాడాలని తాను కోరినట్లు ఆయన తెలిపారు. ఉద్యమంలో హింసకు పాల్పడుతున్నదెవరు గుర్తించాలని కూడా తాను విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు. దీక్షలు చేస్తున్న విద్యార్థులకు ఆటంకం కలిగించకూడదని ఆయన సోమవారం రాత్రి కూడా డిజిపిని కోరారు. విద్యార్థి సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి కె. రోశయ్య చర్చలు జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
IPL ప్రారంభం వేళ వారికి సజ్జనార్ హెచ్చరికలు..!! -
తెలంగాణాకు వరుణ సందేశం.. ఈ జిల్లాలలో వర్షాలు.. ఎల్లో అలెర్ట్! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications