రాయలసీమ, కోస్తాంధ్రల్లో బంద్

తిరుపతి వెళ్లే బస్సులు ఆగిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కర్నూలు నుంచి అనంతపురం, కడప, విజయవాడ, చిత్తూరు, హైదరాబాద్, బెంగుళూర్, మహబూబ్ నగర్ లకు తిరిగే బస్సు సర్వీసు బస్సులు రద్దయ్యాయి. విజయవాడ నుంచి వెళ్లే రైళ్లు యథావిధిగా నడుస్తాయని అధికారులు ప్రకటించారు. అయితే పలు చోట్లు రైళ్ల రాకపోకలకు కూడా అంతరాయం కలిగింది. ఆందోళనకారులు రోడ్ల మీదికి వచ్చి ప్లకార్డులతో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. గుంతకల్లులో బెంగుళుర్ - న్యూఢిల్లీ ఎక్స్ ప్రెస్ రైలు ఆగిపోయింది. భీమవరంలో తెరిచిన దుకాణాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. హిందూపురంలో భారీ ర్యాలీ జరిగింది. తెనాలిలో మార్కెట్ ను మూసేశారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications