పిళ్లై తెలంగాణ ప్రకటనపై చిదంబరం మండిపాటు

పిళ్లై ప్రకటనపై తెలంగాణేతర ప్రాంత పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రకటన చేయడానికి ఆయనెవరని ప్రశ్నించారు. తెలంగాణ అంత తేలికైపోయిందా అని ప్రశ్నించారు. హోం శాఖ కార్యదర్శి తెలంగాణ ఇస్తారా, ఇవ్వమనండి అని అన్నారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంత పార్లమెంటు సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలుపుతున్న నేపథ్యంలో పిళ్లై ప్రకటన చిదంబరానికి రుచించినట్లు లేదు. సోనియా నివాసంలో కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశమైంది. రాజీనామా చేసిన కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications