వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్ర కోసం నర్సింగ్ విద్యార్ధిని ఆత్మహత్య

By Santaram
|
Google Oneindia TeluguNews

Eluru
ఏలూరు: సమైక్యాంధ్ర కావాలంటూ పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కళ్యాణంపాడులో జ్యోతి అనే నర్సింగ్‌ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. కాగా సమైక్యాంధ్రా కోసం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలో ఓ కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేశాడు.

రాష్ట్రం విడిపోకూడదంటూ అనేక మంది ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సమైక్యాంధ్ర కావాలంటూ కాంగ్రెస్‌ కార్యకర్త గురువారం రాత్రి బీసెంట్‌ రోడ్డు వద్ద ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

బీసెంట్‌ రోడ్డులోని సెంట్రల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం ఎదుట నాగేంద్రకుమార్‌ అనే కాంగ్రెస్‌ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమైక్యాంధ్రకు బలపరుస్తూ మల్లాది విష్ణు చేసిన రాజీనామాను బలపరుస్తూ తన వంతుగా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X