తెలంగాణ హామీపై వెనక్కి తగ్గం: పిఎం

కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటన అపార్థానికి దారి తీసిందని, ఆ ప్రకటన సరిగా వెళ్లలేదని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతాలవారి మనోభావాలను పరిగణనలోకి తీసుకునే నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఆమోదయోగ్యమయ్యే విధంగా తమ నిర్ణయం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీని కలవాల్సిందిగా ప్రధాని కోస్తాంధ్ర, రాయలసీమ ఎంపీలకు సూచించారు. కోస్తాంధ్ర, తెలంగాణ ఎంపీలు ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. శుక్రవారం సాయంత్రం మరోసారి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమవుతుంది.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications