సానుకూలంగా పరిష్కరించుకుందాం: రోశయ్య

రాష్ట్ర విభజనకు సంబంధించి అధికార పూర్వకంగా వెలువడే వరకు రణగొణ ధ్వనులు కూడవని ఆయన సూచించారు. అయితే పరిస్థితిని ఉద్రిక్త వాతావరణంలోకి తీసుకుపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల వారు శాంతియుతంగా వ్యవహరించాలని, విధ్వంసానికి పాల్పడకూడదని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థులు ఉద్యమిస్తున్నారని ఆయన చెప్పారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోకి పోలీసులు చొరబడి కఠినంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, పోలీసులు సంయమనం పాటించాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమని ఆయన అన్నారు. హింసాత్మక సంఘటనలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు. సమస్య కేవలం అధికార పార్టీకి మాత్రమే సంబధించిందని అనుకోవద్దని, అన్ని రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలని ఆయన అన్నారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications