పెరుగుతున్న రాజీనామాలు: అశోక్ రాజీనామా

కాంగ్రెసు శాసనసభ్యురాలు కుతూహలమ్మ కూడా తన పదవికి రాజీనామా చేశారు. తమ ఇళ్లపై దాడులు జరుగుతున్నాయని, ఈ స్థితిలో రాజీనామా చేయక తప్పడం లేదని శ్రీకాకుళం జిల్లా శాసనసభ్యులు అన్నారు. ఇప్పటి వరకు రాజీనామాలు చేసిన వారి సంఖ్య 114కు చేరుకుంది. తెలుగుదేశం శాసనసభ్యుడు సాయిరాజ్ కూడా రాజీనామా చేశారు. శాసనసభ్యులు రాజీనామా చేయవద్దని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క, శాసనసభ ఫ్లోర్ లీడర్ గీతారెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ స్థితిలో అన్ని పార్టీలకు చెందిన తెలంగాణ శాసనసభ్యులు శాసనసభ ఆవరణలో సమావేశమయ్యారు. కాగా, తెలంగాణేతర ప్రాంతాల శాసనసభ్యులు మధ్యాహ్నం 12 గంటలకు సమావేశమవుతున్నారు. శాసనసభ్యులతో మాట్లాడిన తర్వాతనే రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రకటించారు.
More From
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications