తెలంగాణ చిచ్చు: 5 గురు మంత్రులు రాజీనామా?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని కేంద్ర హోం శాఖ కార్యదర్శి జికె పిళ్లై ప్రకటించారు. తెలంగాణ రాజధాని హైదరాబాదే ఉంటుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. ప్రజలు అర్థం చేసుకుంటారని, ఆందోళనలు తగ్గుతాయని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడుతుందని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి చిదంబరం రాష్ట్ర ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించాలని సూచించారని, అన్ని పార్టీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, వెంటనే రాష్ట్రం ఏర్పడుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications